26, ఫిబ్రవరి 2011, శనివారం

POST లలో జాప్యానికి చింతిస్తూ...

నా బ్లాగ్ ను ఆదరిస్తున్న అభిమానిస్తున్న పాఠక మహాశయులకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు...
 గత రెండు వారాలుగా నా బ్లాగ్ లో కొత్త post లు లేనందుకు చింతిస్తున్నాను. కొన్ని అనివార్యమైన పనుల వత్తిడి వలన బ్లాగ్ ను నిర్లక్ష్యం చేయ వలసి వచ్చింది. ఎంతో ఆత్రుతగా నా తదుపరి post కోసం ఎదురు చూస్తున్న పాఠకుల ఉత్సాహాన్ని నీరుగారుస్తున్నందుకు మన్నించగలరు. నా తదుపరి post ల పరంపర March మూడవ వారంతం నుండి అనగా 19 వ తేది నుండి ఉంటుంది. అప్పటి వరకు మీ అభిమానం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తూ...


మీ
సంజీవ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Related Posts Plugin for WordPress, Blogger...